YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అనారోగ్యంతో వున్నాను జోగు రామన్న వివరణ

అనారోగ్యంతో వున్నాను జోగు రామన్న వివరణ

అనారోగ్యంతో వున్నాను జోగు రామన్న వివరణ
అదిలాబాద్,  సెప్టెంబర్ 11,
తన అఙ్ఞాతం కేవలం మీడియా కల్పితమే.  అధిక రక్త పోటు  కారణంగా వైద్యుల సలహామేరకు ఆస్పత్రిలో తాను విశ్రాంతిలో ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న వివరన ఇచ్చారు. ఆ సమయంలో తన చిన్న కుమారుడు తనవెంటే ఉన్నాడు. ఆశించిన మంత్రి పదవి దక్కకపోవటం బాధాకరంగా ఉంది. కార్యకర్తలే నాకు బలం, ఇకపై వారికోసమే పనిచేస్తానని అయన అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతున్నప్పడు ప్రతాప్ అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. రామన్న కు మంత్రి పదవి ఇవ్వలేదని ఈ చర్యకు పాల్పడ్డాడు. ప్రతాప్ ను పార్టీ కార్యకర్తలు, పోలీసులు వారించారు.

Related Posts