YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కారు-ఆటో ఢీ

కారు-ఆటో ఢీ

కారు-ఆటో ఢీ
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం
విజయవాడ, సెప్టెంబర్ 16,
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది.ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు.

Related Posts