YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు
అమరావతి సెప్టెంబర్ 17  
తిరుమల తిరుపతి దేవస్థానం  పాలకమండలి సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం  తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి. పార్థసారథి రెడ్డి, వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి. దామోదరరావు, కె. శివకుమార్, పుట్టా ప్రతాప్రెడ్డి, ఏపీ నుంచి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్కుమార్, పార్థసారథి, ఢిల్లీ నుంచి శివశంకరన్, మహరాష్ట్ర తరపున రాజేష్ శర్మ, కర్ణాటక నుంచి  రమేష్శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి,,  తమిళనాడు నుంచి వైద్యనాథన్, శ్రీనివాసన్, డా. నిశ్చిత, కుమారగురుల పేర్లు వున్నాయి. 

Related Posts