YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రామాలయానికి స్థలాన్నిముస్లింలే ఇవ్వాలి 

Highlights

  • కోర్టు వెలుపలే పరిష్కారం సాధ్యం
  • ప్రభుత్వంతో సంప్రదించలేదు..పండిట్ రవిశంకర్ 
రామాలయానికి స్థలాన్నిముస్లింలే ఇవ్వాలి 

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి  స్థలాన్ని ముస్లింలు కానుకగా ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవాది పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ సూచించారు. ఇదే పరిష్కార మార్గంగా అయన  పేర్కొన్నారు. రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదానికి చక్కని పరిష్కారం కోర్టు బయటే సాధ్యమవుతుందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.  ముస్లింలలో షియా, సున్నీ వర్గాలతో అయన  చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంలో ప్రభుత్వంతో మాత్రం సంప్రదింపులు జరపలేదని  చెప్పారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు  ఇచ్చే తీర్పు ఓ వర్గానికి అనుకూలమైతే .. మాట ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఏదిఏమైనా ఈ విషయంలో కోర్టు వెలుపల సయోధ్యే పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. 

Related Posts