రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ కేటి రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ లో మరియు వెంకట్ రావు నగర్ లో నూతనంగా నిర్మించిన పార్కులను ప్రారంభించారు.