YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

చెరువులో మునిగి ఇద్దరు మృతి

చెరువులో మునిగి ఇద్దరు మృతి

చెరువులో మునిగి ఇద్దరు మృతి
విశాఖపట్నం నవంబర్ 12, 
యలమంచిలి లోని  పెంజెరువు లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఇద్దరు అయ్యప్ప మాలధారులు మృతి చెందారు. మృతులు అచ్యుతాపురం మంగలం భోగాపురం నకు చెందిన నరేష్,గణేష్, లు గా గుర్తించారు. చెరువులో కలువ పూలు కోసం దిగి ఊబిలో చిక్కుకొని మృతి చెందారని అనుమానిస్తున్ఆరు. ఒకరి మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది బయటకు తీసారు. మరొక మృదేహం కోసం గాలిస్తున్నారు. 

Related Posts