YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురుమృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురుమృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురుమృతి
జైపూర్ నవంబర్ 12 
రాజస్థాన్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. బికనేర్ నగర సమీపంలోని దేష్‌నాక్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు లారీని డీకొట్టిన ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్భంగా రోడ్డుపై ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నామని పాల్ గౌతం జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ చెప్పారు. అతివేగమూ ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు

Related Posts