YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇసుక మాఫియాపై కేసు వేసినందుకు నారయణ రెడ్డిని హత్య చేసిన మాట వాస్తవం కాదా  -  వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

ఇసుక మాఫియాపై కేసు వేసినందుకు నారయణ రెడ్డిని హత్య చేసిన మాట వాస్తవం కాదా  -  వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

 ఇసుక మాఫియాపై కేసు వేసినందుకు నారయణ రెడ్డిని హత్య చేసిన మాట వాస్తవం కాదా 
-  వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి
పత్తికొండ నవంబర్ 12 
 టిడిపి ప్రభుత్వం అదికా రంలొ ఉన్న సమయంలొ  ఇసుక మాఫియా పై కొర్టులొ  పిటిషన్ వేసినందుకు తన భర్త చెరుకుల పాడు  నారాయణరెడ్డిని హత్య చేసినది వాస్తవం కాద అని పత్తికొండ వైసిపి ఎమ్యేల్యె చెరుకుల పాడు శ్రీదేవి అన్నారు మంగళవారం పత్తికొండ వైసిపి కార్యలయంలొ ఎర్పాటు చేసిన  విలేకరుల సమావేసంలొ ఆమే మాట్లడుతు టిడిపి జాతీయ  ప్రదాన కార్యదర్శి నార లోకేశ్ వాస్తవాలు తెలుసు కొని మాట్లడితే బాగుం టుందని ఆమె అన్నారు చెరుకుల పాడు నారా యణరెడ్డి ఉంటే ఇసుక దందా,మాఫియా లు లాంటివి కెఇ కుటుంభం ఆగడాలు నియెుజక వర్గంలొ  సాగవని తెలుసుకొని తన భర్తను హత్య చేశారని  అమె అన్నారు గత టిడిపి ప్రభుత్వంలోజిల్లాలో జరిగిన ఇసుక అక్రమాలపై ఏమి తెలియకుండా నార లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదమని అమె అన్నారు ఇసుక ఆదాయం కోసం మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడికి టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నార లొకేశ్  ఎమి సమాధానం చెపుతారని అమె అన్నారు వైసిపి ప్రభుత్వం అదికారంలొకి వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మెహన్ రెడ్డి పాద యాత్రలొ ప్రజలకు ఇచ్చిన హమిలను అమలు చేస్తుంటే టిడిపి నాయకులకు నిద్రపట్టడం లేదని అమె అన్నారు వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అందరికి సంక్షెమ పథాలు అందు తాయని అమె అన్నారు సమావేసంలొ వైసిపి నాయకులు  కెడిసిసి జిల్లా మాజి వైస్ చైర్మెన్ యస్ రామచంద్రారెడ్డి ,మాజి యంపిపి యస్ నాగరత్నమ్మ, శ్రీరంగడు , రహిమాన్, పల్లెప్రతాప్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, అట్ల గొపాల్ రెడ్డి, జూటురు బజారప్ప, లతితా రామచంద్ర,  ఉమాకాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts