YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

వర్ధన్నపేట  ఉపకోశాధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు

వర్ధన్నపేట  ఉపకోశాధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు

వర్ధన్నపేట  ఉపకోశాధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు
వరంగల్ నవంబర్ 16
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని సబ్ ట్రేజరీ ఆఫీసులో విరబత్తిని శ్రీరాములు ప్రభుత్వ ఉద్యోగంనుంచి  జూన్ నెలలో రిటైర్ అయ్యారు. ఆక్టోబర్ నుంచి  పెన్షన్ రావడంలేదని ఎస్టీవో ఆఫీసు చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో 20 వేలు లంచం అడగడంతో అయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. పథకం ప్రకారం శనివారం కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్, ఎస్ కె నజీర, ఎస్ టి ఓ, విక్రమ్ కుమార్ లను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకోవడం జరిగింది.ఈ దాడులలో డిఎస్పి ప్రతాప్, మధుసూదన్. సిఐలు సతీష్,  రవీందర్,  క్రాంతి వెంకట్ ల తో పాటు సిబ్బంది పాల్గొన్నారు

Related Posts