YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి వింతలు దేశీయం

21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత  అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా ప్రతాప్‌ సింగ్‌

21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత  అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా ప్రతాప్‌ సింగ్‌

21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత
      అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా ప్రతాప్‌ సింగ్‌
జైపూర్‌ నవంబర్ 22
అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా పనిచేసే అవకాశం దక్కించుకున్న వ్యక్తిగా మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన అతడు‌.. 21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్‌కు ఈ అవకాశం లభించింది. ఈ క్రమంలో రాజస్తాన్‌ జుడిషియల్‌ సర్వీస్‌-  2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.

Related Posts