ఈ రోజు కూకట్పల్లి బస్స్టాప్ లో ఆర్టీసి బస్లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుంటూ అసెంబ్లీ కి వెళ్లిన కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణ రావు గారు మరియు ఎమ్మెల్యేలు వివేక్ గారు, గాంధీ గారు..