YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది - ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది - ఏపీ సీఎం చంద్రబాబు

విభజన చట్టంలోని హామీలను  కేంద్రం అమలు చేయాలి - ఎపి సిఎం  చంద్రబాబు నాయుడు

రాష్ట్ర విభజన ,సమయంలో ఎంతో బాధపడ్డా.

ఎపికి ప్రత్యేక హోదా సాధించే ధైర్యం ఇవ్వమని స్వామివారిని ప్రార్థించా.

కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంది.

జపాన్ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది ,మా ఇంటి కులదైవం - నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి.

నా మనవడు దేవాన్ష్ కు మూడేళ్ళు పూర్తి కావడంతో శ్రీవారిని దర్సించుకున్నాం

తిరుమలలో రాజకీయాలను మాట్లాడనంటూనే ఐదు నిమిషాల పాటు ఎపిలో నెలకొన్న పరిస్థితులు, టిడిపి కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మీడియాకు వివరించిన సిఎం.

 

Related Posts