ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్స్.ఖమ్మం రఘునాథ పాలెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాయిగూడెం కాలనీలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ , ఖమ్మం రూరల్ ఎసిపి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 04.00 గంటల నుండి 07.00 గంటల వరకు కార్డన్ అండ్ సర్చ్.
ఈ తనిఖీ లో పాల్గొన్న 1 సీఐ తొమ్మిది మంది ఎస్సైలు 110 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు,ఈ తనిఖీ లో సరైన ద్రువపత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను,కారు స్వాదీన పరచుకున్న పోలీసులు.