తెలంగాణలోని 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే లకు (రాజకీయ ఫిరాయింపులకు పాల్పడిన 7 గురు ఎమ్యెల్యేలతో ) విప్ జారీ చేసిన సీఎల్పీ విప్ రామ్మోహన్ రెడ్డి..
23న జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బలరాం నాయక్ ఓటు వేయాలని విప్ జారీ చేసిన రామ్మోహన్ రెడ్డి..