YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలకు విప్ జారీ..

కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలకు విప్ జారీ..

తెలంగాణలోని 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే లకు (రాజకీయ ఫిరాయింపులకు పాల్పడిన 7 గురు ఎమ్యెల్యేలతో ) విప్ జారీ చేసిన సీఎల్పీ విప్ రామ్మోహన్ రెడ్డి..

23న జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బలరాం నాయక్ ఓటు వేయాలని విప్ జారీ చేసిన రామ్మోహన్ రెడ్డి..

Related Posts