YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కారులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం సంగారెడ్డి

కారులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం సంగారెడ్డి

కారులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
సంగారెడ్డి డిసెంబర్ 5 
కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లా మన్నాకేళిలో జరిగింది. ఈ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన కల్యాణి(39) అనే మహిళ సజీవ దహనమైంది. కారులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే మంటలు చేలరేగాయని స్థానికులు చెబుతున్నారు. కల్యాణి తన కుటుంబంతో కలిసి వైద్యం కోసం నాసిక్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.

Related Posts