YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కేంద్ర ఎన్నికల కమిషన్ని కలిసిన తెలంగాణా కాంగ్రెస్ నేతల బృందం!!!

కేంద్ర ఎన్నికల కమిషన్ని కలిసిన తెలంగాణా కాంగ్రెస్ నేతల బృందం!!!

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కూమార్ ల ఎమ్ ఎల్ ఎ పదవులను అనైతికంగా తొలగించారని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించింది ‌‌‌.ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారు.అసెంబ్లీ సెక్ట్రాటరీ ఉన్న వ్యక్తి రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు.అసెంబ్లీ సెక్ట్రాటరీ ప్రభుత్వ తొత్తుగా వ్యవహరించి...ఓటరు లిస్ట్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే ల పేర్లు తొలగించారు.రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యే ల పేర్లు చేర్చాలని సీఈసీ ని కోరాం.అసెంబ్లీ సెక్ట్రాటరీ ని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి  తప్పించాలని ఈసీని కోరాం - టి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి
 

Related Posts