శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనాలు నిజామాబాదు జిల్లాలో జరగ్గా అక్కడికి నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యి ప్రవచనాలు వింటూ ప్రజలతో మమేకం అయ్యారు.
శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనాలు నిజామాబాదు జిల్లాలో జరగ్గా అక్కడికి నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యి ప్రవచనాలు వింటూ ప్రజలతో మమేకం అయ్యారు.