రాజ్యసభ ఎన్నికల్లో మూడుకి మూడు సీట్లు గెలుచుకున్న తెరాస. పోలైన 108 ఎమ్మెల్యే ల ఓట్లలో తెరాస అభ్యర్థులు బండ ప్రకాశ్(33), బడుగుల లింగయ్య యాదవ్(32), జోగినపల్లి సంతోష్ కుమార్(32) ఓట్లు పోలయ్యాయి.బీజేపీ( కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ ) వోటింగ్ లో పాల్గొన కూడదని తీస్కున్న నిర్ణయం అందరికి తెల్సిందే,ఇంకా ఇతరులు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు.కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న బలరాం నాయక్ ఓడిపోయారు