YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజ్యసభ ఎన్నికల్లో మూడుకి మూడు సీట్లు గెలుచుకున్న తెరాస!!!

రాజ్యసభ ఎన్నికల్లో మూడుకి మూడు సీట్లు గెలుచుకున్న తెరాస!!!

రాజ్యసభ ఎన్నికల్లో మూడుకి మూడు సీట్లు గెలుచుకున్న తెరాస. పోలైన 108 ఎమ్మెల్యే ల ఓట్లలో    తెరాస అభ్యర్థులు బండ ప్రకాశ్‌(33), బడుగుల లింగయ్య యాదవ్‌(32), జోగినపల్లి సంతోష్ కుమార్‌(32) ఓట్లు పోలయ్యాయి.బీజేపీ( కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ ) వోటింగ్ లో పాల్గొన కూడదని తీస్కున్న నిర్ణయం అందరికి తెల్సిందే,ఇంకా ఇతరులు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు.కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న బలరాం నాయక్ ఓడిపోయారు

Related Posts