YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిపురలో తొలిసారిగా జాతీయ గీతాలాపన 

త్రిపురలో తొలిసారిగా జాతీయ గీతాలాపన 

త్రిపుర శాసనసభ మొట్ట మొదటిసారిగా జాతీయ గీతాన్ని ఆలపించింది. 25 ఏళ్ళుగా సిపిఐ(ఎం)  పాలించింది. ఆ పార్టీ హయాంలో ఏనాడూ అసెంబ్లీలో భారతదేశ జాతీయ గీతం ఆలపించకపోవడం గమనార్హం. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిలకల్లో ఆ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ  అధికారపగ్గాలు చేపట్టింది. ఈ పరిమాణాల క్రమంలో సుదీర్ఘకాలం తర్వాత త్రిపుర అసెంబ్లీ జాతీయ గీతాన్ని ఆలపించింది.

Related Posts