YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సోనియా, ప్రియాంక లపై కేసు

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సోనియా, ప్రియాంక లపై కేసు

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సోనియా, ప్రియాంక లపై కేసు
అలీగఢ్ డిసెంబర్ 24  
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతరులపై ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (సీజేఎం)లో ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ప్రదీప్ గుప్తా ఈ ఫిర్యాదు చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, పాత్రికేయుడు రవీష్ కుమార్‌ పేర్లు కూడా కంప్లయింట్‌లో ఉన్నాయి. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు.. జనవరి 24న దీనిపై విచారణ జరుపనుంది.

Related Posts