YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 మైనర్ల అదృశ్యంపై పిటిషన్ దాఖలు

 మైనర్ల అదృశ్యంపై పిటిషన్ దాఖలు

 మైనర్ల అదృశ్యంపై పిటిషన్ దాఖలు
హైదరాబాద్ జనవరి 2 
రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాల బాలికల అదృశ్యం పై తెలంగాణ  హైకోర్టు లో పిల్ దాఖలయింది. న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ ను దాఖలు చేసారు. మిస్సింగ్ కేసులను పోలీసులు మూసివేశారని ఇట్టి కేసులను మళ్ళీ రీ ఓపెన్ చేయాలని పిటీషనర్ కోర్టును కోరారు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ అధికారులను నియమించి విచారణ చేపట్టాలన్న కోరారు. హాజపూర్  లో జరిగిన సంఘటన లాగే అదృశ్యమైన మైనర్ బాలికలపై ఇదే తరహా లో జరిగి ఉంటుందన్న పిటిషనర్,  రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని కోరారు. 

Related Posts