YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎర్ర చందనం ప్లాట్ల పై పెట్టుబడి- అవగాహన సదస్సు

ఎర్ర చందనం ప్లాట్ల పై పెట్టుబడి- అవగాహన సదస్సు

ఎర్ర చందనం ప్లాట్ల పై పెట్టుబడి- అవగాహన సదస్సు
నెల్లూరు జనవరి 2 
ఎర్రచందనం ప్లాట్ల పై పెట్టుబడి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఎస్ వి వి సి ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినట్లు అయితే రానున్న రోజుల్లో కోట్లలో రాబడి పొంద వచ్చునని తెలియజేశారు. లక్షల్లో పెట్టుబడి కోట్లలో రాబడి ఎలా వీలవుతుంది అనే విషయమై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఎర్ర చందనానికి మరింత డిమాండ్ ఉండటంతో తక్కువ పెట్టుబడి తో ఎర్రచందనం ఫ్లాట్లను కొనుగోలు చేసి కోట్లాది రూపాయలను పొందే అవకాశం కచ్చితంగా ఉంటుందని తెలియజేశారు. జిల్లాలోని రైతులు , వ్యవసాయదారులు శుక్రవారం పురమందిరం లో నిర్వహించు అవగాహన సదస్సు లో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు.

Related Posts