డిప్యూటి స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావుకు అందించి ఆహ్వానించారు.