మన్ననూర్ -శ్రీశైలం ప్రధాన రహదారి నుండి పహారబాద్ గేట్ వైపు నుండి 20 కి.మీ దట్టమైన ఆడవి మార్గంలో ప్రయాణం చేస్తే రాంపూర్ చెంచుకు చేరుకుoటారు.
అక్కడి నుండి 3 కి.మీ కాలినడక ద్వారా కొండలు ,గుట్టలు, లోయలు ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఈ క్షేత్రం శివలింగం ఆకారంలో ఉంటుంది ఇక్కడ 500 అడుగుల పై నుండి చల్లని నీటి దార ప్రవహిస్తుంది.
ఇక్కడ శ్రీ శ్రీ శ్రీ లింగమయ్య స్వామి దేవాలయం ఉంటుంది .ప్రతి ఒక్కరు ఓక్కసారి దర్శించి సలేశ్వరం లింగమయ్యస్వామి ఆశీస్సులు పొందండి.