YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వైద్యుల నిర్లక్ష్యమని అందోళన

వైద్యుల నిర్లక్ష్యమని అందోళన

వైద్యుల నిర్లక్ష్యమని అందోళన
కడప జనవరి 7 
వైద్యులు సరైన సేవలు అందివ్వకపోవడంతోనే బిడ్డ మృతి చెందాడని కడపజిల్లా మైదుకూరు సామాజిక ఆసుపత్రి వద్ద బంధువు లు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని వైద్యులతో వాగ్వాదం చేశారు. చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టి పెద్దాసుపత్రికి పొమ్మని ఎలా వదిలించుకుం టారని ప్రశ్నించారు. ఈనెల 2న సల్మ అనే గర్భిణి రెండో కాన్పునకు ఆసుపత్రిలో చేరారు. ప్రసవం కాగా పరిస్థితి విషమించడంతో వెంటనే వేరే ఆసుపత్రికి పంపించేందుకు ప్రయత్నం చేశారని భాదితురాలి బంధువులు ఆరోపించారు. దీనిపై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. 

Related Posts