YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

నిర్భయ దోషుల ఉరికి సమాయత్తమవుతున్న తీహార్ జైలు అధికారులు

నిర్భయ దోషుల ఉరికి సమాయత్తమవుతున్న తీహార్ జైలు అధికారులు

నిర్భయ దోషుల ఉరికి సమాయత్తమవుతున్న తీహార్ జైలు అధికారులు
న్యూ డిల్లీ, జనవరి 13 
నిర్భయ దోషుల ఉరికి సమాయత్తమవుతున్నారు తీహార్ జైలు అధికారులు . ఈ నెల 16న ఇసుక బస్తాలతో వారిని డమ్మీ ఉరి తీయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో వారిని తీయనున్నట్లు తెలిపారు.దోషులు పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసి,ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని దీనిని ప్రయోగం చేసిచూస్తామని పేర్కొన్నారు. జైలులోని 3వ నంబరు గదిలోని ఉరి ప్రాంగణాన్ని దోషులు నలుగురినీ ఒకేసారి ఉరితీసేలా విస్తరించామన్నారు.ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు ఏర్పాట్లుచేశారు

Related Posts