నిత్యం ప్రజాల్లో ఉండే మన మంత్రి హరీష్ రావు నిన్న రాత్రి సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక పర్యటన చేసారు.
అక్కడ తనిఖీలలో భాగంగా పేషెంట్లను స్వయంగా పలకరించి వారికీ అక్కడ ఉన్న అన్ని వసతులు సరిగ్గా అందుతున్నాయో లేదో తెలుసుకుని డాక్టర్లకి కావాల్సిన సూచనలు చేసి వెళ్లిపోయారు.