YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 నలుగురు ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

 నలుగురు ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

 నలుగురు ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు
కడప ఫిబ్రవరి 19
కడప జిల్లా పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.ఎర్రచందనం అక్రమ రవాణా  సాగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చెన్నూరు మండలం కైలాసాగిరి లంకమల అభయారణ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను గుర్తించారు.2 వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలు,వాహనాల ను స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెష్టు చేశారు.పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చిన్న దండ్లురి నాసిల్ చాపడు మండలానికి చెందిన కొంత మంది వ్యక్తులకు పకృవల్లి అనే వ్యక్తి సహకారంతో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు.డిఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.

Related Posts