YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హింసాత్మకంగా మారిన "భారత్ బంద్"..!!!

హింసాత్మకంగా మారిన "భారత్ బంద్"..!!!
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాల ఇవ్వడంతో దళిత వర్గాలు ఇవ్వాల భారత్ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే.బంద్ లో భాగంగా పలు చోట్లా బస్సుల అద్దాలు ధ్వంసం,నిప్పు పెట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాటీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.విద్యార్థులు పలు చోట్ల పోలీస్ లు మీడియా వారి పై రాళ్ల దాడి చేసారు,పలువురు గాయపడినట్టు సమాచారం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ మాట్లాడుతూ,ఏవైనా ఇబ్బందులు ఉంటె శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని,విద్యార్థులు,సంఘాలకి సీఎం ఒకటే విజ్ఞప్తి చేసారు, శాంతియుతంగా నిరసన చేపట్టాలని ఆందోళనకారులను కోరారు.ANI సౌజన్యంతో కొన్ని చిత్రాలు మీకోసం:

Related Posts