YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పెట్రోల్ ధరల పెరుగుదలపై దీదీ ఆందోళన 

Highlights

  • డీజిల్ ,పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి.
  •  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ .
పెట్రోల్ ధరల పెరుగుదలపై దీదీ ఆందోళన 

‘‘డీజిల్ / పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. జనం బాధపడుతున్నారు. వంట గదులు మండుతున్నాయి. ప్రభుత్వం కేవలం మాటలు చెప్తోంది’’ అని  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు.
పెట్రోలు, డీజిల్ ధరలు రెక్కలు కట్టుకుని ఎగురుతూ ఉండటంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల కష్టాలను గుర్తు చేస్తూ సోమవారం ఓ ట్వీట్ చేశారు.
 

Related Posts