YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

హోం క్వరంటైన్ పాటించని వ్యక్తి పై క్రిమినల్ కేసు నమోదు

హోం క్వరంటైన్ పాటించని వ్యక్తి పై క్రిమినల్ కేసు నమోదు

హోం క్వరంటైన్ పాటించని వ్యక్తి పై క్రిమినల్ కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల మార్చి 26
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్  పేటలో గల్ఫ్ దేశాల నుండి కొద్ది రోజుల క్రితం వచ్చిన వ్యక్తి 14 రోజులపాటు క్యారంటైన్ పాటించలేదు. ఈమేరకు  వైద్య అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఖయ్యూం నే వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసారు. ఎల్లారెడ్డి పేట ఎస్సై వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరూ సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుంది గనుక ఎవరు అకారణంగా బయటకు రావద్దని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నిత్యావసర వస్తువులు అధిక రేట్లు నిర్ణయించిన ధరకే అమ్మాలని  తెలిపారు... ఎవరైనా నా నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు అంతే వారిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Related Posts