వరంగల్ అర్బన్ జిల్లా, శాయంపేట గ్రామంలో రూ. 32.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 608 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి మరియు మంత్రి శ్రీ కేటీఆర్