YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
భూదాన్ పోచంపల్లి మే 23
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం నాడు ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్ డైరెక్టర్ కర్నాటి ధనంజయ్య చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు పని లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వారికి సహాయం చేయాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో మాట్లాడి చేనేత సమస్యలకు పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్రం ఇటు రాష్ట్ర  ప్రభుత్వలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Related Posts