YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 మూడు టన్నుల టేకు చేప లభ్యం

 మూడు టన్నుల టేకు చేప లభ్యం

 మూడు టన్నుల టేకు చేప లభ్యం
మచిలీపట్నం జూన్  17
మచిలీపట్నం గిలకలదిండి నుండి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బుధవారం నాడు పెద్ద టేకు చేప వలకు పడింది. షుమారుగా మూడు టన్నులు గల ఈ టేకు చేప విలువ 50,000 రూపాయలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

Related Posts