YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కు పాలాభిషేకం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కు  పాలాభిషేకం

ఎమ్మిగనూరు
ఓబీసీలకు నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు ప్రధానమంత్రి కి సోనియా గాంధీ  లేఖ రాయడం జరిగింది. సోనియా గాంధీ కి, రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల తరఫున విద్యార్థుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎన్ఎస్యుఐ  నేతలు అన్నారు. కర్నూలు జిల్లాలో ని ఎమ్మిగనూరులో ఎన్ఎస్యుఐ కార్యాలయంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఈ లేఖ రాయడం వల్ల ఒక నోటిఫికేషన్ కు దాదాపు 11 వేల మంది బీసీ విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉందని, దీంతో బి.సి విద్యార్థులు డాక్టర్ అవకాశం ఉందని తెలిపారు.  ఇంతవరకూ బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న వైసిపి ,టిడిపి చేశాయని తెలిపారు. ఇకనైనా బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ నీ అధికారమును లోకి రావడానికి కృషి చేయాలని కోరారు. ఎన్ఎస్యుఐ నాయకులు  చిన్న రంగస్వామి ,లక్ష్మణ్, విశ్వనాథ్, మోహన్,అజయ్,రాజు,పాల్గొన్నారు.

Related Posts