YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

10 రోజుల క‌లెక్ష‌న్లు రూ.25.34 కోట్లు

10 రోజుల క‌లెక్ష‌న్లు రూ.25.34 కోట్లు

బాల‌కృష్ణ, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం 'జై సింహా'. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న తెర‌పైకి వ‌చ్చింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఆదివారం నాటికి 10 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 10 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా రూ.25.34 కోట్ల షేర్ రాబ‌ట్టుకోగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.22.54 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ రూ.27 కోట్లు ఉన్న 'జై సింహా'.. బ్రేక్ ఈవెన్‌కి చేరువ‌లో ఉంది.

Related Posts