YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బెట్టింగ్ నిర్వాహకుల ఆరెస్టు

బెట్టింగ్ నిర్వాహకుల ఆరెస్టు

హైదరాబాద్ ఆగస్టు 28 
సికింద్రాబాద్ బేగంపేటలోని పార్క్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంకిత్ కుమార్, పవన్ కుమార్ను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 20 వేల నగదు, రెండు సెల్ ఫోన్స్, ఒక ఐపాడ్ స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బేగంపేటలో, పవన్ కుమార్ సుల్తాన్ బజార్లో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకునే వారని పోలీసులు తెలిపారు. వారు ఆన్లైన్లో అనేక మందిని బెట్టింగ్ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపే వారని తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు
 

Related Posts