YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోనియా, రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చేప్పాలి బండారు దత్తాత్రేయ డిమాండ్

సోనియా, రాహుల్ గాంధీ వెంటనే  క్షమాపణ చేప్పాలి             బండారు దత్తాత్రేయ డిమాండ్

మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ ఐ ఏ ప్రత్యేక కొర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేసారూ.  కాంగ్రెస్ - యుపిఏ పాలనలో కాషాయ తీవ్రవాదం  అంటూ చేసిన అభూత కల్పనలకు ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రలో భాగంగానే కాషాయ తీవ్రవాదం అంటూ దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు. అవి అన్ని నిరాధారమైన పసలేని ఆరోపణలని ఎన్ ఐ ఏ ప్రత్యేక కొర్టుతీర్పు ద్వారా మరోసారి వెల్లడయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలైన సోనియా గాంధీ మరియురాహుల్ గాంధీ హిందూ సమాజం పై తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే  క్షమాపణలు చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేసారు.

Related Posts