YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు దేశీయం

నృత్యకారిణి డా.శోభానాయుడు ఇక లేరు

నృత్యకారిణి డా.శోభానాయుడు ఇక లేరు

హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు(64) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో రాణించారు. హైదరాబాద్‌ కూచిపూడి ఆర్ట్‌ అకాడమీకి ఆమె ప్రిన్సి‌పాల్

Related Posts