YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అధిక ధరలు దారుణం

అధిక ధరలు దారుణం

ఎన్నడూ లేని విధంగా నిత్యవసర సరుకులు ఉల్లి పాయలు.కూరగాయలు ధరలను నియంత్రించి ప్రజలకు సబ్సిడీ తో ప్రజలకు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైతుబజారు లో నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు  పసుపులేటి రత్నమాల ధర్నా నిర్వహించారు. రైతుబజారులో ఉల్లిపాయలు. కూరగాయలు కేజి వంద రూపాయలకు అమ్మడం  దారుణమని ఉల్లి ధరను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అధిక ధరలు ప్రజల కంచ నీరు పెట్టి స్తున్నాయని. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అధిక ధరలను ఉల్లిపాయలను సబ్సిడీ రేట్లకే ప్రజలకు అందించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts