YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కాలువలోకి కారు..ముగ్గురు మృతి

కాలువలోకి కారు..ముగ్గురు మృతి

కాలువలోకి కారు..ముగ్గురు మృతి
వరంగల్ ఫిబ్రవరి 10,
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఎస్సారెస్పీ కెనాల్ లో ఒక  కారు అదుపు తప్పి దూసుకుపోయింది. ఈ డి సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.  మృతులు రేణుక ప్రభుత్వ పాటశాల గుంటూర్ పల్లి లో పని చేస్తుంది.  మరోకరు వరంగల్ వినాయక ట్రేడర్ ఓనర్ శ్రీధర్ గా గుర్తించారు. ఇంకొక రి మృతదేహం లభ్యం కాలేదు, డ్రైవర్ ను స్థానికులు రక్షించారు.  ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు..కారును కెనాల్‌ నుంచి బయటకు తీశారు

Related Posts