YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కాకినాడ 9 వ వార్డు కార్పొరేటర్ అనుమానస్పద మృతి..

కాకినాడ 9 వ వార్డు కార్పొరేటర్ అనుమానస్పద మృతి..

కాకినాడ ఫిబ్రవరి 12, 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్ కంపరా రమేష్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.  గంగరాజు నగర్ లో రోడ్డు పై మృతి చెందిన వైసిపి నాయకుడు కంపర రమేష్  మృతిదేహాన్ని గుర్తించారు.  రాత్రి 2.30 సమయంలో  ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు, పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Related Posts