YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

నాగోబాను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్  నాగోబాకు ప్రత్యేక పూజలు

నాగోబాను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్  నాగోబాకు ప్రత్యేక పూజలు

నాగోబాను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ 
నాగోబాకు ప్రత్యేక పూజలు
అదిలాబాద్ ఫిబ్రవరి15
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  నాగోబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐటీడీఏ పీవో బవేష్ మిశ్రా, తదిరులు ఉన్నారు.

Related Posts