YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

రామ మందిర నిర్మాణం వేగవంతం   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

రామ మందిర నిర్మాణం వేగవంతం   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

రామ మందిర నిర్మాణం వేగవంతం  
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
తిరుపతి ఫిబ్రవరి 20, 
అనేక సంవత్సరాల నుండి సమస్య గా ఉన్న  అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజల నుండి మందిర నిర్మాణం కావలసిన వంటి నిధి సేకరణ చేస్తున్నారని అద్భుతమైన రామమందిరం ప్రజలచే నిర్మించబడుతుందని నిధి సేకరణకు అన్ని మతాల నుండి ముందుకొచ్చి స్వచ్ఛందంగా రామమందిర నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.130 మంది కోట్ల ప్రజలతో కలిసి అద్భుతమైన రామ మందిరానికి దేశ ప్రజలందరూ సంతోషంగా ఆదర్శ పురుషుడైన మందిరం నిర్మాణం సంతోషకరమైన అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Related Posts