YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

రాష్ట్రంలో నేటి నుండి 6,7,8 తరగతుల విద్యార్థులకు బడులు ప్రారంభం

రాష్ట్రంలో నేటి నుండి 6,7,8 తరగతుల విద్యార్థులకు బడులు ప్రారంభం

రాష్ట్రంలో నేటి నుండి 6,7,8 తరగతుల విద్యార్థులకు బడులు ప్రారంభం
హైదరాబాద్‌ ఫిబ్రవరి 23,  

రాష్ట్రంలో 6,7,8 తరగతుల విద్యార్థులకు రేపటి నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్‌ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.   

Related Posts