YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీవారిని దర్శించుకున్న సెంట్రల్ హోమ్ సెక్రటరీ 

శ్రీవారిని దర్శించుకున్న సెంట్రల్ హోమ్ సెక్రటరీ 

శ్రీవారిని దర్శించుకున్న సెంట్రల్ హోమ్ సెక్రటరీ 
తిరుమల ఫిబ్రవరి 24,
తిరుమల శ్రీవారిని  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ గుప్తా దర్శించుకున్నారు.. ఉదయం విఐపి విరామసమయంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు…ఆలయ అధికారులు ఆయన స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలతో సత్కరించారు…ఈ సందర్భంగా సంజీవ్ గుప్తా మాట్లాడుతూ మార్చి 4, 5 తేదీల్లో కరేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నామన్నారు...ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని సంజీవ్ గుప్తా చెప్పారు

Related Posts