YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గోల్డ్ డోనేషన్

గోల్డ్ డోనేషన్

గోల్డ్ డోనేషన్
తిరుమల ఫిబ్రవరి 25 
అలంకారప్రియుడైన తిరుమలేశుడికి మరో అపూర్వమైన స్వర్ణా భరణాలను తమిళనాడుకు చెందిన భక్తుడు కానుకగా సమర్పించారు.  తమిళనాడు తేనికి చెందిన తంగదురై అనే భక్తుడు సుమారు రెండు కోట్ల రూపాయిలతో  4 కిలోల బంగారు శంఖు, చక్రాలు ప్రత్యేకంగా స్వామివారికి తయారు  చేయించాడు. ఈ స్వర్ణ కానుకను ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు అందజేశారు…ఈ సందర్భంగా డాటా తంగదురై మాట్లాడుతూ శ్రీవారిపై అపారభక్తితో గతంలో కూడా కోట్లాది రూపాయలు విలువచేసే స్వర్ణాభరణాలను కానుకగా సమర్పించానని. స్వామి పై ఉన్న అపారమైన భక్తితో తాన సంపదను మొత్తం శ్రీవారి విరాళంగా అందిస్తానని తంగదురై చెప్పారు

Related Posts