YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సచివాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

సచివాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

సచివాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి ఫిబ్రవరి 27
ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు కు చెందిన దంపతుల ఆత్మహత్య యత్నం చేసారు.  ఇద్దరు పిల్లలతో పెట్రోల్ డబ్బాతో వచ్చిని ఆ దంపతులు ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో  చంద్రశేఖర్ తమ దగ్గర ఒక కోటి రూపాయల పైన తీసుకుని మోసం చేశారని ఆరోపించారు.  తమ పొలం ఆన్ లైన్  చేస్తా అని డబ్బులు తీసుకుని మోసం చేశారు అని అంటున్నారు. ఆత్మహత్య యత్నం సమాచారం తెలుసుకుని సచివాలయం కు వచ్చిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. .

Related Posts