YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పదవీ విరమణ పొందిన అర్చకులు మళ్లీ విధుల్లోకి.. టీటీడీ సంచలన నిర్ణయం

పదవీ విరమణ పొందిన అర్చకులు మళ్లీ విధుల్లోకి.. టీటీడీ సంచలన నిర్ణయం

తిరుమల ఏప్రిల్ 3
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. పదవీ విరమణ పొందిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో రిటైర్డ్‌ అయిన ప్రధాన అర్చకులతోపాటు అర్చకులను విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీచేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు మళ్లీ విధుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకుల విషయంలో సందిగ్దత నెలకొన్నది.

Related Posts