YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నాటుసారా స్థావరం పై పోలీసులు దాడి

నాటుసారా స్థావరం పై పోలీసులు దాడి

విజయనగరం
జిల్లాలోని జియ్యమ్మవలస మండలం కొండచిలకం గ్రామ పంచాయితీ, నిడగల్లు గూడ గ్రామంలో పోలీసుల దాడులు జరిగాయి. ఎల్విన్ పేట సి.ఐ. టి.వి.తిరుపతి రావు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస ఎస్. ఐ. రాజేష్, సిబ్బంది తో కలిసి నాటుసారా తయారీ కేంద్రాలు పై దాడి జరిపారు. ఈ దాడిలో 27000 లీటర్ల బెల్లం ఊటతో పాటు నాటుసారాకు ఉపయోగించే వంటసామగ్రిని  ధ్వంసం చేసి.17 డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా సి.ఐ. తిరుపతి రావు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నాటుసారా అమ్మినా, ,తరలించినట్ల అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts